యూపీఐలో ఒకేసారి రూ. లక్షలు పంపొచ్చు..

3
- Advertisement -

ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)విధానంలో చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అనుమతిని ఇచ్చింది.

ఆదివారం నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చు. IPO దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకూ ఈ విధానం వర్తిస్తుంది.

Also Read:4 కొత్త విమాన సర్వీసులు:రామ్మోహన్

- Advertisement -