సీఎం సహాయనిధికి సినర్గీ కెమికల్స్ విరాళం..

192
niranjan reddy
- Advertisement -

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ద్వారా సీఎం సహాయనిధికి రూ.3 లక్షల విరాళంతో పాటు వెయ్యి మాస్కులను అందజేసింది సినర్గీ ఆగ్రో కెమికల్స్ యజమానులు ఎస్వీ భాస్కర్,వెంకట్ రెడ్డి,చంద్రారెడ్డి. ఈ సందర్భంగా వారిని అభినందించారు మంత్రి నిరంజన్ రెడ్డి.

- Advertisement -