- Advertisement -
కరోన వైరస్ ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు. తప్పనిసరి నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది అయితే. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తమ సిబ్బందితో కలిసి మాస్కులు ధరించకుండా రోడ్లపై సంచరిస్తున్న పలువురికి ఫైన్ లు వేసి మాస్కులు పంపిణీ చేశారు.
ఆ తర్వాత వారికి అవగాహన కల్పించారు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ పట్టణ ప్రజలకు తెలిపారు.
- Advertisement -