వంద కోట్లతో తొర్రూరు అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి

498
minister errabelli dayakarrao
- Advertisement -

వంద కోట్లతో తొర్రూరు పట్టణ రూపు రేఖలు మారుస్తానని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి….తొర్రూరు పట్టణం లో అయ్యప్ప మహా పడి పూజ జరిపించడం ఆనందంగా ఉందన్నారు.

అధిక సంఖ్యలో పాల్గొన్న గురూ స్వాములకు, కన్నె స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కెసిఆర్ మూడు ఏళ్లలో పూర్తి చేసిన కాళేశ్వరం నీళ్లలో పంబా రట్టు చేసుకోవడం ఎంతో సంతోషదాయకం అన్నారు.

సీఎం కెసిఆర్ కృషితో తొరూరు పట్టణాన్ని అభివ్రద్దిలో ముందు వరుసలో ఉంచుతానని చెప్పారు.

RS 100 crores for Thorrur Town Development says Minister Errabelli Dayakarrao. RS 100 crores for Thorrur Town Development says Minister Errabelli Dayakarrao.

- Advertisement -