ప్యానల్ స్పీకర్‌గా రేవూరి

44
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అన్నిపార్టీలు మద్దతివ్వడంతో ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తొలి స్పీకర్ కూడా.

ఇక ఇవాళ ప్యానల్ స్పీకర్స్‌గా పలువురి పేర్లను ప్రకటించారు స్పీకర్. ప్యానల్ స్పీకర్స్‌గా రేవూరి ప్రకాష్ రెడ్డి, బాలూ నాయక్, కౌసర్ మొహియునుద్దీన్, కూనంనేనీ సాంబశివరావు లను నియమించారు.

Also Read:బబుల్‌గమ్‌..బ్లాక్ బస్టర్ అవుతుంది

- Advertisement -