రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా పార్థ‌సార‌థి నియామకం..

191
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప‌దవిలో పార్థ‌సార‌థి మూడేళ్ల‌ పాటు కొన‌సాగనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డిని నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఇప్పుడు పార్థ‌సార‌థిని నియ‌మించింది.

- Advertisement -