కరోనాపై పోరుకు రిలయన్స్‌ రూ.500 కోట్ల విరాళం

265
ambani
- Advertisement -

కరోనా కట్టడి కోసం తమవంతు సాయం అందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు విశేష స్పందన వస్తోంది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు భారీగా విరాళాలు వస్తున్నాయి. ఏర్పాటుచేసిన

తాజాగా ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రూ 500 కోట్ల విరాళం ప్రకటించింది. దీంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలకు రూ.5కోట్ల చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం ప్రకటించగా, పలువురు కేంద్రమంత్రులు తమ ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు.

- Advertisement -