బీఆర్ఎస్‌లో చేరిన రావుల..

43
- Advertisement -

బీఆర్ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ భవన్‌లో వ‌న‌ప‌ర్తి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి టీడీపీ త‌ర‌పున 1994, 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌న‌ప‌ర్తి నియోక‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్ర‌భుత్వ విప్‌గా ప‌ని చేశారు. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా ఎన్నిక‌య్యారు. టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా పనిచేశారు.

Also Read:జిట్టా ఉంటే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఉండకపోయేవాడు:కేటీఆర్

- Advertisement -