సైబర్ క్రైమ్ అంబాసిడర్‌గా రష్మిక!

3
- Advertisement -

సైబర్ క్రైమ్ (14c)అంబాసిడర్ గా నటి రష్మిక మందన్నను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా సైబర్ భద్రత త పై ప్రజల్లో అవగహన పెంచే క్రమంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:మటన్ ఎక్కువగా తింటున్నారా..అయితే!

- Advertisement -