ఉండిపోరాదే అంటున్న రాశీఖన్నా..!

228
raashi khanna
- Advertisement -

చూడ‌చక్కని అందం, ఆకట్టుకునే అభిన‌యం రాశీఖ‌న్నా సొంతం. ఈ ముద్దుగుమ్మ “ఊహాలు గుస‌గుస‌లాడే” చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. నటనతోనే కాకుండా గ్లామర్ తో యువ హృదయాలను గెలుచుకున్న అందాల భామ రాశీ…సింగర్ అన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే తెలుగులో కొన్ని పాటలు పాడిన రాశీ ఖన్నా…తాజాగా ఉండిపోరాదే బాధలో ఉన్న పాటను పాడి మెప్పించింది.లాక్‌డౌన్ స‌మ‌యంలో మ్యూజిక్‌పై మ‌రింత ఫోకస్ పెట్టిన రాశి, గిటార్ కూడా నేర్చుకున్నారు. ప్ర‌స్తుతం రాశీ తెలుగులో సినిమాలేవీ చేయ‌డం లేదు. త‌మిళంలోనే సినిమాలు చేస్తున్నారు.

https://twitter.com/RaashiKhanna/status/1294970738659586048
- Advertisement -