టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన ఎంపీ రంజిత్ రెడ్డి..

459
ranjith reddy
- Advertisement -

టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి తన ఇంటిపై టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -