- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు ముఖ్య మంత్రి కెసిఆర్ గారి పిఆర్వో రమేశ్ హజారి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమమని…ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
- Advertisement -