బాలు త్వరగా కొలుకోవాలి: రజనీకాంత్

156
rajinikanth
- Advertisement -

కరోనా బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్పీబీ ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ అప్‌డేట్ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎస్పీబీ త్వరగా కొలుకోవాలని పలువురు ఆకాంక్షించగా తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. బాలు కోవాలంటూ వీడియో ద్వారా త‌న సందేశం తెలిపారు. భార‌త దేశంలోని ప‌లు భాష‌ల‌లో ఐదు ద‌శాబ్ధాలుగా అలరిస్తూ వ‌స్తున్న బాలసుబ్ర‌హ్మ‌ణ్యంగారు క‌రోనా వ‌ల‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య పరిస్థితి మెరుగుప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను అంటూ ర‌జ‌నీకాంత్ తెలిపారు.

- Advertisement -