GIC:మొక్కలు నాటిన రాజీవ్ సాగర్

21
- Advertisement -

మాజీ తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ పుట్టినరోజు సందర్బంగా జూబ్లీహిల్స్ లోని హుడా పార్క్ లో మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడం ఒక శుభ పరిణామం అని రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు. సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం నిరంతరం ప్రజల్లో తీసుకెళ్లి రేపటి తరాలకు వీటి ఫలాలు అందేలా పనిచెయ్యడం చాలా అనందంగా ఉంది అన్నారు.

ఏ కార్యక్రమం అయినా ఒక మొక్కను నాటి ప్రారంభించడం ఒక శుభ పరిణామం అని. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గంధం రాములు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:BJP: బీజేపీలో ‘కొత్త ఇంచార్జ్ లు’..కొత్త వ్యూహాలు!

- Advertisement -