సీసీసీకి రఘుబాబు విరాళం..

300
raghu babu
- Advertisement -

సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీనియర్ నటులు గిరిబాబు తనయుడు రఘుబాబు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు

నెఫ్ట్ ద్వారా సీసీసీ కి లక్ష రూపాయలను ట్రాన్స్ ఫర్ చేసిన రఘుబాబు… ప్రొడక్షన్ మేనేజర్ యూనియన్ కి 25 వేల రూపాయలను, టీవీ ఆర్టిస్ట్ యూనియన్ కి 25 వేల రూపాయలను, కాదంబరి కిరణ్ మనం సైతం కి 25 వేల రూపాయలను ఇలా మొత్తం ఒక లక్షా 75 వేల రూపాయలను విరాళంగా రఘుబాబు ఇచ్చారు.

- Advertisement -