దేశం గర్విస్తోంది:సింధుతో మోడీ

602
sindhu modi
- Advertisement -

వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌ గెలుచుకున్న పీవీ సింధుని చూసి దేశం గర్విస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. న్యూఢిల్లీలో ప్రధానిని కలిశారు పీవీ సింధు. మోడీని కలిసిన వారిలో సింధుతో పాటు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు,కోచ్ పుల్లెల గోపిచంద్ ఉన్నారు.

భవిష్యత్‌లో కూడా సింధు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించిన మోడీ…సింధుని కలవడం ఆనందంగా ఉందన్నారు.

- Advertisement -