పెళ్లి రోజు..గ్రీన్‌ ఛాలెంజ్

27
- Advertisement -

తమ పెళ్లిరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని గంగాధర మండలం వారి ఇంటి అవరణలో మొక్కలు నాటారు పుటుకం టాగూర్ – సంతోషి.

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, PA పుటుకం టాగూర్ సంతోషి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మయెక్క పెళ్లిరోజు పురస్కరించుకొని ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన గొప్ప కార్యక్రమం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇందులో బాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ కోసం మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి కోరుకుంటున్నాను మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Also Read:భారతదేశంలో సైన్స్ & టెక్నాలజీ…విజయాలు

- Advertisement -