పూణెలో ఓవర్ స్పీడ్తో వెళ్తున్న రెండు కార్లను సీజ్ చేశారు పోలీసులు. పోలీసుల కథనాల ప్రకారం, మహీంద్రా థార్ మరియు మహీంద్రా స్కార్పియో అనే రెండు SUVs బుధవారం న్యాటి ఎలాన్ సొసైటీ లో అతి వేగంగా రేసింగ్ చేయగా దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కొంతమంది వారిని ఆపేందుకు ప్రయత్నించగా వారిని దూషించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా సొసైటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పుణె ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి, రెండు SUVs ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Also Read:వరంగల్ సభకు తరలిరండి: చింత ప్రభాకర్
बेकायदेशीर शर्यतीत सहभागी होऊन हैदोस घालत नागरिकांच्या जीवाला धोका निर्माण करणाऱ्या आरोपींवर कारवाई करण्यात येत आहे.
कायद्याचे उल्लंघन आणि सार्वजनिक शांतता भंग करणाऱ्या गुन्हेगारांवर अंकुश ठेवण्यासाठी पुणे पोलीस नेहमीच तत्पर आहेत!#सदैव_तत्पर pic.twitter.com/qMDP6onJpM
— पुणे शहर पोलीस (@PuneCityPolice) April 10, 2025

