కరోనా విజృంభణ.. మహారాష్ట్ర కీలక నిర్ణయం..

122
- Advertisement -

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో విద్యార్థుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకునట్లు మ‌హారాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్ తెలిపారు. అలాగే తొమ్మిది ఆపై తరగతుల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె వెల్లడించింది.

- Advertisement -