రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’

210
President's At Home Reception At Rashtrapati Bhavan
- Advertisement -

సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రలపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు,వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.  ఆహ్లాదరకర వాతావరణంలో రాష్ట్రపతి అతిథులందర్నీ పలకరించారు.

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాలుగు రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు  ఆయన ఏపీ రాజధాని అమరావతికి బయల్దేరుతారు.

- Advertisement -