ఎమ్మెల్సీ పోచంపల్లి ఔదార్యం..

300
pochampally
- Advertisement -

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ట్విట్టర్ పోస్టుకు స్పందించిన ఆయన మహాబూబాబాద్ ప్రాంతానికి చెందిన గల్కి ధరావత్ అనే మహిళకు అత్యవసర సాయం అందించారు.

గత కొద్ది నెలలు గా సర్వికల్ కాన్సర్ తో భాదపడుతోంది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అత్యవసర చికిత్స కీమోథెరపి రేడియేషన్ కోసం ఎలక్ట్రికల్ సీఎండీతో మాట్లాడి మెడికల్ క్రెడిట్ చేయించారు.

ట్వీట్టర్‌ పోస్ట్ కు వెంటనే స్పందించి సహాయమందిచిన సందర్భంగా ఎమ్మెల్సి పోంచంపల్లికి కృతజ్ఞతలు తెలియచేశారు బాధిత కుటుంబ సభ్యులు.

- Advertisement -