దుబాయ్‌కు ప్రధాని మోడీ..

41
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుబాయ్ చేరుకున్నారు. కాప్‌- 28 ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు దుబాయ్ చేరుకున్న మోడీ… వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక సాయం, సాంకేతికత అందజేయాలంటూ పేర్కొన్నారు.

జీ20 కూటమికి భారత్‌ అధ్యక్షత వహించిన సమయంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యల విషయంలో భారత్ కేవలం మాటలకే పరిమితం కాలేదని అన్నారు.

Also Read:సూపర్ మెన్ ఫోజ్…ఎన్ని లాభాలో!

- Advertisement -