- Advertisement -
ప్రధాని మోదీ తన 69వ జన్మదినం పురస్కరించుకొని గాంధీనగర్లోని తన తల్లి హీరాబెన్ మోదీ నివాసానికి వెళ్లారు. మోదీ ఈ సందర్భంగా తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు.
అనంతరం మోదీ తల్లి హీరాబెన్తో కలిసి భోజనం చేశారు. పుట్టినరోజు సందర్భంగా మోదీ నేడు తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
- Advertisement -