మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు…

126
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. లీటర్ పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.31 పైసలు పెరుగగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ. 96.04గా ఉండగా మే 4 నుంచి ఏడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్, కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ.100 మార్క్ దాటేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరల పెరుగుదలకు బ్రేక్ పడటం లేదు.

- Advertisement -