మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

125
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజు వారి సమీక్షలో భాగంగా ఇవాళ కూడా పెట్రోల్, డీజీల్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. పెట్రోల్‌పై 36 పైసలు, 26 పైసల చొప్పున పెంచగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.32,డీజీల్ ధర రూ.96.89కి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.98.47, డీజిల్‌ రూ.88.91కి చేరాయి. 55 రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.8.07, డీజిల్‌పై రూ.8.38 పెరిగింది.

- Advertisement -