ఉపాధ్యాయుల అక్రమఅరెస్ట్ అప్రజాస్వామికం..

37
pdsu
- Advertisement -

317 జివో వలన ఏర్పడిన సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కు తరలిన ఉపాద్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పిడిఎస్‌యు (విజృంభణ)రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.

తమ సమస్యల పరిష్కారానికి ఉపాద్యాయులు తలపెట్టిన శాంతియుత దర్నాకు అనుమతి నిరాకరించి వారిని నిర్భందించటం రాజ్యాంగ విరుద్దం అన్నారు. అరెస్ట్ చేసిన ఉపాద్యాయులవు బేషరతుగా విడుదల చేసి వారి డిమాండ్ లను పరిష్కరించాలన్నారు.

- Advertisement -