కొనసాగుతున్న ‘పల్లా’ హవా…

205
palla rajeshwar
- Advertisement -

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రెండు రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. రెండో రౌండ్‌ ముగిసే వరకు 7,871 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రెండో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,857 ఓట్లు పోలవగా.. స్వతంత్ర అభ్యర్థి నవీన్‌కుమార్‌కు 12,070 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 9,448, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 6,669, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 3,244, రాణిరుద్రమకు 1,634, చెరుకు సుధాకర్‌కు 1,330, జయసారధికి 1,263 ఓట్లు పోలయ్యాయి. మరో 3,009 ఓట్లు చెల్లకుండా పోయాయి.

- Advertisement -