డిసెంబ‌ర్ 21న ‘ఎన్టీఆర్’ ట్రైల‌ర్, ఆడియో లాంఛ్..

226
ntr
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది.

ntr

న‌టీన‌టులు:నందమూరి బాల‌కృష్ణ, విద్యాబాల‌న్, రానా ద‌గ్గుపాటి, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ, నిత్యామీన‌న్.. సాంకేతిక విభాగం:ద‌ర్శ‌కుడు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి, నిర్మాత‌లు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, విష్ణు ఇందూరి, సాయి కొర్ర‌పాటి, ఎంఆర్వి ప్ర‌సాద్, నిర్మాణ సంస్థ‌లు: ఎన్ బి కే ఫిల్మ్స్.. వారాహి చ‌ల‌న‌చిత్రం.. విబ్రి మీడియా, సంగీతం: ఎంఎం కీర‌వాణి,సినిమాటోగ్ర‌ఫీ: విఎస్ జ‌్ఞాన‌శేఖ‌ర్,మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా,ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహి సురేష్, ఎడిటింగ్: ఆర్రం రామ‌కృష్ణ‌,క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: ఐశ్వ‌ర్యా రాజీవ్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

- Advertisement -