మహానాడులో సీనియర్ ఎన్టీఆర్..ప్రసంగం!

5
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో టీడీపీ మహానాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహానాడులో ఏఐ వేదికగా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగించగా ఇది అందరిని ఆకట్టుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు ప్రస్తావించగా ఇది అందరిని ఆకట్టుకుంది.

 

Also Read:నోటి దుర్వాసనా….జాగ్రత్త!

- Advertisement -