సుప్రీం తీర్పుపై స్పందించిన ఒవైసీ

391
owisi
- Advertisement -

అయోధ్య రామమందిరం విషయంలో సుప్రీం తీర్పుపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. సుప్రీంకోర్టు తీర్పును ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరహాలో తాను కూడా గౌరవిస్తానని చెప్పారు. ఐదు ఎకరాల స్ధలం కోసం కాదు, న్యాయం కోసం తాము పోరాటం చేస్తున్నాం కాదన్నారు.

సుప్రీం తీర్పు పట్ల సంతృప్తిగా లేనట్లు తెలిపారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ లేదా ఐదు ఎకరాలా అనేది పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా బాబ్రీమసీదును కూల్చారో వారికే అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు.

- Advertisement -