నాగార్జునసాగర్‌లో నోముల సంతాప సభ

189
nomula-narasimhaiah
- Advertisement -

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలో దివంగత ఎమ్మెల్యే నోముల నరసిమ్మయ్య సంతాపసభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటెల రాజేందర్,
తలసాని శ్రీనివాస్ యాదవ్,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్,రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు,ఎంపీలు,ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నోముల చేసిన కృషిని కొనియాడారు.

- Advertisement -