మునుగోడు ప్రజలే బుద్ధి చెప్పారు:నిరంజన్‌

188
- Advertisement -

మునుగోడు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించాలనుకున్న బీజేపీ పార్టీకి మునుగోడు ప్రజలు బుద్ధిచెప్పారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈఉప ఎన్నిక ఫలితం బీజేపీకి చెంపపెట్టు లాంటిది అని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవన్నారు. నిరంజన్‌రెడ్డి ఇన్‌ఛార్జీ వహించిన గ్రామంలో అత్యధిక ఓట్లు పడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

మునుగోడు నియోజకవర్గంలోని ఉప ఎన్నికల్లో దామెర భీమనపల్లి కమ్మగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో 240 నుండి 243 బూతులలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అత్యధిక ఓట్లు అందించిన గ్రామ ప్రజలకు మరియు కృషి చేసిన పార్టీ శ్రేణులకు కార్యకర్తలక అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌:వికాస్‌రాజ్‌

మునుగోడు మొనగాడు కూసుకుంట్ల..

పత్తా లేని చెయ్యి…

 

- Advertisement -