గ్రీన్ ఛాలెంజ్‌లో నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప

32
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో ఉదయం 8 గంటలకు హాస్పిటల్ ఆవరణంలో డైరెక్టర్ బీరప్ప మరియు వైద్య బృందం మొక్కలు నాటారు .

ఈ సందర్బంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు అందరు పాటుపడాలి , ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తమవంతు బాధ్యత నిర్వహించాలి .. ప్లాస్టిక్ నిషేధం పైన ఎంపీ సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మావంతు సహకారం అందిస్తామన్నారు . పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ గారి కృషి అభినందనీయం అన్నారు.

Also Read:Virat Kohli:ఆ వార్తల్లో నిజంలేదు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ డైరక్టర్ డా: నగరి బీరప్ప గారు, మరియు అతిధులుగా డీన్, డా: లిజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డా: నిమ్మ సత్యనారాయణ గారు, ఎక్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డా: శాంతివీర్ , పి ఆర్ ఓ సత్య గౌడ్ గారు , ఆర్ ఎం ఓ లు , విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read:Raviteja:టైగర్ నాగేశ్వరరావు అప్‌డేట్

- Advertisement -