నంద్యాల నుండి తెలంగాణకు చేరుకున్న విద్యార్థులు..

290
kavitha trs
- Advertisement -

బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ నిమిత్తం నంద్యాల వెళ్లి… లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన 614 మంది తెలంగాణ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. మాజీ ఎంపీ కవిత ప్రత్యేక చొరవ తీసుకొని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి తో మాట్లాడి వీరి ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకోవడానికి సహకరించిన ఎమ్మెల్యే రవి కిషోర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు కవిత.నంద్యాల నుండి 614 మంది విద్యార్థులు తెలంగాణకు చేరుకున్నారని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

kavitha

kavitha

- Advertisement -