సీఎం కేసీఆర్‌ కోసం మక్కా మసీదులో ప్రార్థనలు..

127
baba
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ లు కారోనా నుండి త్వరగా కోలుకోవాలని చార్మినార్ దగ్గర లోని మక్కా మసీదు లో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ బాబా,సెట్విన్ మాజీ ఛైర్మన్ బాకీరి పాల్గొన్నారు. ఇఫ్తార్ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంపీ సంతోష్ కుమార్ లు కారోనా నుంచి తొందరగా కోలుకొని పూర్తి ఆరోగ్యం గా తిరిగి రావాలని నమాజ్ చేశాం అని తెలిపారు బాబా ఫసీయుద్దీన్.

- Advertisement -