మునుగోడులో బీజేపీకి షాక్..

57
munugodu
- Advertisement -

త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనుండగా ఈ తరుణంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మర్రిగూడ మండలం బీజేపీ అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉపసర్పంచ్ కొత్త మల్లయ్య తమ అనుచరులతో గులాబీ గూటికి చేరారు. మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో వీరు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు.

అలాగే నాంపల్లి మండలం మహమ్మాదాపురం ఎంపీటీసీ మంజుల, గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ తదితరులు కూడా గులాబీ గూటికి చేరారు.

- Advertisement -