కొత్త సీఎస్‌కు శుభాకాంక్షలు- ఎంపీ సంతోష్‌

587
mp santhosh
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్‌ మంగళవారం నియమితులైయ్యారు. ఈ సంద్భంగా ఈ రోజు ఆయన ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణ కొత్త చీఫ్ సెక్రెటరీగా నియమితులైన సందర్భంగా సోమేశ్ కుమార్‌ ఐఏఎస్‌కు టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -