టీఆర్‌ఎస్‌ కార్యవర్గం భేటీకి హాజరైన ఎంపీ సంతోష్ కుమార్‌..

292
MP Santosh Kumar
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ రోజు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానకి పార్టీ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు,విప్ జోగినపల్లి సంతోష్ కుమార్ హాజరైయ్యారు. వీరితోపాటు ఈ భేటీలో ప్రజాప్రతినిధులు,కార్యవర్గ సభ్యులంతా పాల్గొన్నారు. ఇక తెలంగాణ భవన్‌లో జరిగిన భేటీలో భాగంగా కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్.. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు, విప్ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను కలిశారు.

MP Santosh Kumar

MP Santosh Kumar

 

kcr

 

- Advertisement -