శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సంతోష్

256
mp santhosh
- Advertisement -

మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. ఇవాళ తెల్ల‌వారుజామున మంత్రి మ‌ల్లారెడ్డితో క‌లిసి ‌కీస‌ర ‌రామ‌లింగేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకొని అభిషేకంచేసుకునే అదృష్టం ద‌క్కింది.

రెండు ద‌శాబ్దాలుగా‌ టీఆర్ఎస్‌ పార్టీ వెంటే ఉన్న‌ కార్య‌క‌ర్త‌లకు, ఏడేళ్లుగా తెలంగాణ‌ రాష్ట్ర‌ ర‌థ‌సార‌థిగా ప్ర‌భుత్వాన్నిన‌డిపిస్తున్న‌ ముఖ్య‌‌మంత్రికేసీఆర్ ‌కి ఈ రాష్ట్రాన్నిమ‌రింత‌ ముందుకు తీసుకెళ్లే శ‌క్తిని ప్ర‌సాదించాల‌ని ఆరామ‌లింగేశ్వ‌ర‌స్వామిని ప్రార్థించానని తెలిపారు. తెలంగాణ‌‌ ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని,‌ తెలంగాణ‌ రాష్ట్రం మ‌రిన్ని అఖండ‌ విజ‌యాలు సాధించాల‌ని స్వామివారిని మ‌న‌స్ఫూర్తిగా ప్రార్థించానని తెలిపారు.

- Advertisement -