టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్‌లో ఎంపీ సంతోష్..

25
- Advertisement -

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ సందర్శించారు ఎంపీ సంతోష్ కుమార్. ప్రముఖ ఫోటోగ్రాఫర్ కుల్వంత్ రాయ్ చిత్రించిన మహాత్మాగాంధీ చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. మహాత్మాగాంధీ జీవితాన్ని తన లెన్స్ ద్వారా బంధించిన ప్రతి ఛాయాచిత్రం చరిత్రను తెలియజేస్తుందన్నారు సంతోష్ కుమార్. ఈ చారిత్రక సంపదను కాపాడినందుకు ఆదిత్య ఆర్య & ఇండియా ఫోటో ఆర్కైవ్ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -