తప్పనిసరిగా మాస్క్ ధరించండి: ఎంపీ సంతోష్

272
santhosh kumar
- Advertisement -

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరలించాలని పిలుపునిచ్చారు ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంతోష్‌..ప్రతి రోజు వీలైనంత ఎక్కువ సేపు మాస్కు ధరించే ఉండాలని ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేశారు. మాస్క్ ధరించడం వల్ల కరోనాపై యుద్ధాన్ని చేయవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -