వేముల సురేందర్‌రెడ్డికి నివాళి అర్పించిన ఎంపీ సంతోష్..

103
vemula
- Advertisement -

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్.

ఈ సందర్భంగా స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహం వద్ద మొక్కలు నాటారు సంతోష్ కుమార్..ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు వేల్పూర్ టిఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్ కుమార్,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి లు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -