అన్నదానం చేసిన సంతన్న అభిమానులు..

293
annadanam
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు, రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ సూచన మేరకు వలస జీవులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సంతన్న అభిమానులు. కుషాయిగూడ మరిగుడంలో అశోక్ నగర్ కాలనీ 200 మందికి అన్నదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం నిర్వాహకులు నుతికడి బోజనారాయన,యస్.సాయి కుమార్ STU,చెందు,సమీర్,అజయ్. వీరు మంచి మనస్సుతో పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నందుకు బోజనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -