150 ఏళ్ల నాటి మామాడిచెట్టును సందర్శించిన ఎంపీ సంతోష్..

10
- Advertisement -

వికారాబాద్ అడవుల్లోని 150 ఏళ్ల నాటి మామిడిచెట్టును సందర్శించారు ఎంపీ సంతోష్ కుమార్. వికారాబాద్ అడవుల నడిబొడ్డున 150 ఏళ్ల నాటి మామిడి చెట్టును చూసినందుకు చాలా థ్రిల్‌గా ఉందన్నారు.

ప్రకృతి ప్రేమికుడిగా ఏళ్ల నాటి ఈ మామిడిచెట్టును చూడటం మరచిపోలేని అనుభూతి ఇచ్చింది ఇలాంటి సంపదను కాపాడుకుందాం అన్నారు. ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఎంపీ సంతోష్ కుమార్.

- Advertisement -