సాధువులు యోధులుగా మారాలి: రవి కిషన్

1
- Advertisement -

తిరుపతి లడ్డూ వివాదంపై గోరఖ్ పూర్ ఎంపీ, రేసు గుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నాడు టీటీడీ ఆలయాన్ని నడిపినవారు హిందువులు కాదు అన్నారు.హిందువులకు ఆవు కొవ్వుతో తయారైన లడ్డూలు ఇచ్చారు అన్నారు. శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. సాధువులు యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.

అన్నవరం దేవస్థానంలో నెయ్యి సరఫరాలో సమూల మార్పులు చేసింది దేవస్థాన బోర్డు. ప్రస్తుతం నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీని తప్పించాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి కొత్త కాంట్రాక్టర్ రానుండగా ఇకపై విజయ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బెంగుళూరుకు నెయ్యి శాంపిల్స్ పంపగా మరో 20 రోజుల్లో నివేదిక రానుంది.

Also Read:రెయిన్ అలర్ట్..రాష్ట్రానికి మళ్లీ భారీ వర్ష సూచన!

- Advertisement -