మాజీ ఎంపీ కవితతో ఎంపీ నామా భేటీ

300
MP Nama Nageswara Rao
- Advertisement -

ఈ రోజు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకులు నామా నాగేశ్వరరావు కలిశారు. హైదరాబాద్‌లో ఆయన కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. 17వ లోక్ సభలో మొదటి సమావేశాల్లో టీఆర్ఎస్ ప్రస్తావించిన ఆంశాలు, సభ జరిగిన తీరుపై ఇద్దరు నేతల మధ్య జరిగిన చర్చ జరిగింది. అంతేకాకుండా వచ్చే సమావేశాల్లో ప్రస్తావించాల్సిన తెలంగాణ సమస్యలు, విభజన హామీలపై పరస్పరం చర్చించుకున్నారు.

- Advertisement -