ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలి..

233
mp prabhakar reddy
- Advertisement -

సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాలకు సంబంధించిన జర్నలిస్టులకు, ఆలయ పూజారులకు, చర్చి పాస్టర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు.

ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించి, పరిశుభ్రతతో ఇళ్ల లొనే ఉండాలి. విధిగా ప్రతిఒక్కరు ఉదయం సాయంత్రం యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈవిపత్కర పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

- Advertisement -