పుట్టినరోజున మొక్కలు నాటిన ఎంపీ కేకే..

198
mp k kesava rao
- Advertisement -

ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమర్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం ఎంపీ (రాజ్యసభ),టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్ మరియు పార్లమెంటరీ నేత డాక్టర్ కె కేశవ రావు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వృక్ష వేదం బుక్కును అందజేశారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్, టీయూఎఫ్‌ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్ కుమార్, టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -