గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన ధ్రువన్

178
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. చెట్లను నాటుతూ పర్యావరణ పరిరక్షణ తమ వంతు సహాయం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ధ్రువన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. సంతోష్ కుమార్‌ మొక్కలు నేను నాటాను. అందరితో నాటిస్తాను తగ్గేదేలే అని అన్నారు. మా లాంటి పిల్లలకు మంచి ఆక్సీజన్ ఇచ్చే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి అందులో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా నటి మీరా జాస్మిన్,కీర్తి శెట్టి సముద్రఖని వీరి ముగ్గురిని మొక్కలు నాటాలాని కోరారు.

ఇవి కూడా చదవండి..

వెండితెరపై ప్రభాస్‌ @ 20

మోదీ కలవనున్న జనసేనాని

నవంబర్‌ 20న..హీరో నాగశౌర్య వివాహం

- Advertisement -