వెండి తెరపై అమృత-ప్రణయ్‌ల లవ్‌స్టోరి..

448
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో అమృత-ప్రణయ్‌ల ప్రేమ పెళ్లి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కూతురు కులాంతర వివాహం చేసుకుందని అక్కసుతో అల్లుడు ప్రణయ్‌ని మారుతీరావు అతిదారుణంగా చంపించాడు. అయితే గత ఆదివారం మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో మరోసారి ఈ కేసు సంచలనంగా మారింది. అమృత-ప్రణయ్‌ల లవ్ స్టోరి సినిమా మాదిరిగా సాగింది . అందుకే వీరి స్టోరీని సినిమాగా తెరకెక్కించబోతున్నారు.

maruthi rao

ఈ చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోంది. నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో రూపోందుతున్న ఈ మూవీలో అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషిస్తోంది. యం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మాత. మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ ప్లే చేశాడు. సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలకపాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -